తాజా వార్తలు

Top News

ప్రమాదానికి గురైన ఏకైక అణు జలాంతర్గామి!

భారత్‌కు చెందిన ఏకైక అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ చక్ర ప్రమాదానికి గురైంది. సముద్రంలో ఏదైనా నౌకను ఢీకోట్టడం వల్ల, విశాఖ షిప్‌యార్డ్‌లోకి ప్రవేశించే సమయంలో తుక్కును ఢీకొనడం వల్లగానీ ఈ ప్రమాదం జరిగి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలను వివరించడానికి నావికాదళ అధికారులు నిరాకరించారు. ఈ జలాంతర్గామిని రష్యా...

Read More

సెగ అప్పుడే మొదలైపోయింది.

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మకంగా జరిగే యాషెస్ సిరీస్ సెగ అప్పుడే మొదలైపోయింది. నవంబరు 23 నుంచి జరగనున్న ఐదు టెస్టుల ఈ సిరీస్‌‌‌ని రెండు జట్లు ఆధిపత్యపోరుగా భావిస్తుంటాయి. టోర్నీ కంటే ముందే ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైపోయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్లకి ఆసీస్ బౌలర్ల‌‌తో కష్టాలు తప్పవని ఆ జట్టు బౌలర్ మిచెల్...

Read More

నేనే రాజు నేనే మంత్రి సినిమా రివ్యూ

కెరీర్లో సోలో హీరోగా భారీ హిట్ లేని రానా, పుష్కర కాలంగా అసలు హిట్ చూడని తేజ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’. తనదైన ప్రేమకథల స్టైల్‌ను పక్కన పెట్టి, ఓ డిఫరెంట్ కథతో తేజ ఈ సినిమా చేశాడు. రానా కూడా ఈ సినిమా తన కెరీర్‌ను మలుపు తిప్పుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. బాహుబలి రిలీజ్ తర్వాత రానా నటిస...

Read More

‘జయజానకి నాయక’ రిలీజ్ డేట్ ఛేంజ్!

బోయపాటి శ్రీను ‘జయజానకి నాయక’ మూవీ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కుతగ్గాడా అంటే లేదు మిగతా సినిమాల కంటే ఒక అడుగు ముందే ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ‘జయజానకి నాయక’ మూవీ ఆగష్టు 11న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసినప్పటికీ అదే రోజున బాక్సాఫీస్ బరిలో మరో రెండు...

Read More

వెంకీ కొత్త సినిమా

ఈ ఏడాది మార్చి నెలాఖరులో రిలీజైన గురు సినిమాతో తన ఖాతాలో ఓ హిట్ సినిమాను వేసుకున్న విక్టరీ వెంకటేష్ ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఏ ఇతర చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే, తాజాగా నేనే రాజు నేనే మంత్రి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా హౌజ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన వెంకీ సోదరుడు, ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు.. వెంకీ తర్వాతి ప్రాజెక్ట్ గురించి పలు ఆసక...

Read More

శ్రీలంక 50/2

కొలంబో: రెండ‌వ టెస్ట్‌లో శ్రీలంక రెండ‌వ‌ రోజు ఆట ముగిసే స‌మ‌యానికి తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 50 ర‌న్స్ చేసింది. ఇంకా శ్రీలంక‌ 572 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ భారీ స్కోరు సాధించింది. తొమ్మిది వికెట్ల‌కు 622 ప‌రుగుల ద‌గ్...

Read More

2 రోజులకి 5 కోట్లు చార్జ్ చేస్తున్న హీరోయిన్

టాలీవుడ్ అయినా కోలీవుడ్ అయినా సమానమైన డిమాండ్ వున్న హీరోయిన్ నయనతార. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు ఎవరికైనా సూట్ అయ్యే హీరోయిన్ కావడంతో నయనతారకి హిట్స్‌తో ఫట్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్ కొనసాగుతోంది. సాధారణంగా సినిమాలకి రూ. 4 కోట్ల పారితోషికం తీసుకునే ఈ హీరోయిన్ తాజాగా ఓ టీవీ యాడ్ చేయడానికి ఏకంగా రూ. 5 కోట్లు చార్జ్ చేయడం ప్రస్తుతం ...

Read More

కోహ్లి ఫుల్ హ్యాపీ..!

జ్వరం కారణంగా శ్రీలంకతో జరిగిన గాలె టెస్టుకి దూరమైన రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫిటెనెస్ సాధించాడు. తాజాగా అతను కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి స్విమ్మింగ్ ఫూల్ వద్ద ఎంజాయ్ చేస్తూ ఫొటోలకి పోజులిచ్చాడు. ఈ ఏడాది మార్చిలో ముగిసిన ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అనంతరం చేతి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న కేఎల్ రాహుల్ ఐపీఎల్‌, ఛాంపియన్స్ ట్రోఫీ,...

Read More

వాళ్లు నిజమైన హీరోలు: పవన్

ఉద్దానం కిడ్నీ సమస్యపై నేనొక్కడినే పోరాటం చేస్తున్నట్లు అందరూ అనుకుంటున్నారని, కానీ దీని వెనుక ఎంతో మంది పేర్లు తెలియని హీరోలు ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పోతుల మల్లయ్యపాలెంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన మెడికల్ సింపోజియంలో పవన్ పాల్గొని ప్రసంగించారు. ఉద్దానం కిడ్నీ సమస...

Read More

మట్టితో స్నానం చేస్తే రోగాలన్నీ మటాష్!

చాలా మంది మట్టి, బురదను చూస్తే అసహ్యించుకుంటారు. కాళ్లకు కొంచెం మట్టి అంటుకోగానే నీళ్లతో శుభ్రంగా కడిగేసుకుంటారు. కానీ మట్టి వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలిస్తే మీరే అవాక్కవుతారు. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో చాలావి మట్టిలోనుంచి వచ్చినవే. మనిషిని మట్టిని వేరుచేయలేం. మన ఆరోగ్య విషయంలోనూ మట్టి పాత్ర చాలా కీలకం. మలినాల వల్ల సమస్త చర్మరోగాలకూ శరీరం నిలయమ...

Read More

'బ్రూస్ లీ' విలన్!

ఇండియన్ సెల్యులాయిడ్‌పై చరిత్ర సృష్టించిన 'బాహుబలి 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ 'సాహో' ప్రస్తుతం సెట్స్‌పై వుంది. 'రన్ రాజా రన్' ఫేమ్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే వంటి స్టార్స్ నటిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ ఇందులో ...

Read More

చంద్రబాబుని కలిసిన పి.వి.సింధు..!

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచిన పి.వి.సింధు గ్రూప్‌-1 ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియామక పత్రాన్ని గురువారం పి.వి.సింధుకి అందజేశారు. దేశం గర్వించేలా మరిన్ని పతకాలు సింధు సాధించాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.గత ఏడాది ముగిసిన రియో ఒలింపిక్స్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి ...

Read More

సాయుధ దళాల రేషన్ అంశంపై కీలక నిర్ణయం!

ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు రేషన్ ఇచ్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందున్న మాదిరిగానే ఈ విధానాన్ని కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చింది. సాయుధ దళాల (ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌)కు ఉచితంగా రేషన్ సదుపాయం కల్పించడం, రేషన్ నిమిత్తం డబ్బులు ఇచ్చే విధానాన్ని నిలిపేయాలని ఏడో వేతన సంఘం సిఫారసు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభ...

Read More

ధావ‌న్ డ‌బుల్ సెంచ‌రీ మిస్‌

గాలె: టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌.. టెస్టుల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో 190 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు ధావ‌న్. అయితే టెస్టుల్లో అత‌నికిదే అత్య‌ధిక స్కోరు. గ‌తంలో ఆస్ట్రేలియాపై చేసిన 187 స్కోరును అత&z...

Read More

నారావారబ్బాయ్ సిక్స్ పాక్స్‌

నారా వారబ్బాయ్ నారా రోహిత్ బర్త్‌ డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ముందే అడ్వాన్స్ గిఫ్ట్ ఇచ్చాడు. పవన్ మల్లెల డైరెక్షన్‌లో వస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మాయాబజార్ పిక్చర్స్‌లో బి.మహేంద్రబాబు, ముసునూరు వంశీ, శ్రీ వినోద్ నందమూరిలు నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా.. 'బాలకృష్ణుడు' అన...

Read More

పవన్-నితిన్ సినిమా షూటింగ్ స్టార్ట్!

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, యంగ్ హీరో నితిన్ మధ్య మంచి అవినాభావ సంబంధం ఉంది. నితిన్ తన కొత్త సినిమా ఆడియో ఫంక్షన్లకు తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను ఆహ్వానిస్తుంటాడు. తన సినిమాల్లో కూడా పవన్ ప్రస్తావన తీసుకొస్తుంటాడు. పవన్ కల్యాణ్ అంటే అంత పిచ్చి నితిన్‌కి. అలాంటిది ఇప్పుడు పవన్ కల్యాణ్ నిర్మాతగా నితిన్ హీరోగా కొత్త సినిమా తెరకెక్కుతుండ...

Read More

స్పిన్నర్ అశ్విన్ ఇక రిలాక్స్ అవుతాడట..!

భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో అరుదైన ఘనతకి చేరువయ్యాడు. శ్రీలంకతో బుధవారం నుంచి ఆరంభంకానున్న మ్యాచ్‌తో ఈ స్పిన్నర్ 50 టెస్టుల రికార్డుని చేరుకోనున్నాడు. గత రెండేళ్లుగా ఒంటిచేత్తో భారత్‌కి విజయాలు అందిస్తూ అగ్రశ్రేణి స్పిన్నర్‌గా ఎదిగిన అశ్విన్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 49 టెస్టులాడి 275 వికెట్లు పడగొట్టాడు. ...

Read More

డ్రగ్ కేసులో కీలక మలుపు!

టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న డ్రగ్స్ కేసులో పోలీసులు తీగ లాగితే ఒక్కొక్కరి డొంక కదులుతుంది. ఇప్పటికే 12 మందికి నోటీసులు అందించగా.. వారిలో పూరీ జగన్నాథ్, శ్యాం కె నాయుడు, తరుణ్, సుబ్బరాజులను విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. ఈరోజు అత్యంత కీలకంగా భావిస్తున్న నవదీప్‌ను విచారిస్తున్నారు. అయితే వీరి విచారణలో అనేక షాకింగ్ విషయాలు బయ...

Read More

ఫిదా అయిన సీఎం కేసీఆర్

గత వీకెండ్‌లో రిలీజైన ఫిదా సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. రిలీజైన మొదటి రోజు, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకి ఆడియెన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా ఫస్ట్ వీకెండ్‌లోనే రూ. 25 కోట్ల కలెక్షన్స్ సాధించిన ఈ సినిమాకు తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ప్రత్యేక అభినందనలు దక్కాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ...

Read More

భయపెట్టి రక్త నమూనాలు సేకరించడం లేదు

డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటివరకు విచారణ హాజరైన వారిని భయపెట్టి రక్తనమూనాలు, గోళ్లు, వెంట్రుకలు సేకరించలేదని, వారి ఇష్టప్రకారమే తీసుకోవడం జరిగిందని ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చంద్రవదన్ స్పష్టం చేశారు. విచారణకు హాజరైనవారిని భయపెట్టి నమూనాలు సేకరిస్తున్నారంటూ ఆరోపణలు రావడంతో ఆయనతోపాటు అకున్ సబర్వాల్ మీడియా ముందుకొచ్చారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు...

Read More