Top News
గంగూలీ 100 మీ. ఛాలెంజ్
ఇంగ్లాండ్లో ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీకి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన భారత మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్లు ఒక సరదా పందెం వేసుకున్నారట. వికెట్ల మధ్య భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి వేగంగా పరుగు తీస్తాడని ఒక మ్యాచ్ సందర్భంగా అభిప్రాయపడిన సెహ్వాగ్.. తన పక్కనే ఉన్న గంగూలీతో ‘దాదా నీకంటే వేగంగా’ అని ఉడికించాడట. ...
Read Moreనాని మల్టీస్టారర్?
ఎన్టీఆర్, ఏఎన్నార్ కలిసి దాదాపు పద్నాలుగు సినిమాల్లో నటించారు. ఆ తరువాత జనరేషన్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరిలో ఏ ఇద్దరు కూడా కలిసి నటించలేదు. అయితే ఇప్పుడు యంగ్ హీరోలు మాత్రం మల్టీస్టారర్ సినిమాల మీద ఆసక్తి చూపుతున్నారు.ఈ యంగ్ స్టార్స్ కథ నచ్చితే చాలు.. ఇతర హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం ఆలోచించడం ల...
Read Moreకోచ్లు వస్తుంటారు.. వెళ్తుంటారు..!
కోచ్లు వస్తుంటారు.. వెళ్తుంటారు కానీ.. భారత్ జట్టు ప్రయోజనాలే ఇక్కడ ముఖ్యమని ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. ఇటీవల నూతనంగా కోచ్ బాధ్యతలు స్వీకరించిన రవిశాస్త్రి.. భారత్ జట్టు సుదీర్ఘ సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకి వెళ్లనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. గడిచిన రెండు వారాల్లో జరిగిన ఘటనలు తనని పరిపక్వతతో ఆలోచించేలా చేసేయాన...
Read Moreవిదేశాలు, పబ్బులకు వెళ్లడం నా హాబీ: పూరి
డ్రగ్స్ వ్యవహారంలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సిట్ అధికారులు విచారణ కొనసాగుతోంది. పదిహేడేళ్ల కిందట సినీ పరిశ్రమకు వచ్చానని, ఇదే ప్రపంచమని, సినిమాల కోసమే తన బృందంతో పాటు బ్యాంకాక్ వెళ్తుంటానని విచారణలో పూరీ వెల్లడించినట్టు సమాచారం. అంతే కాదు పబ్స్, విదేశాలకు వెళ్లడం తన హాబీ అని, స్నేహితులు చాలా తక్కువ అని, తన సినిమాల్లో ప్రస్తుతం ఉన్న కల్చర...
Read More